తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికి నెం.1 గా దూసుకు పోతుంది. ఈటీవీ ని టాప్ లో నిలిపింది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్ కామెడీ షో అనడంలో సందేహం లేదు. మల్లెమాల వారు ఈ కామెడీ షోను నిర్మిస్తున్నారు. ఈ కామెడీ షో లో జడ్జ్ లు యాంకర్ లు కమెడియన్ లు గా చేస్తున్న వారికి నెల వారి పారితోషికాలు ఇస్తున్నారు. కొందరు కమెడియన్స్ కు మాత్రం టీమ్ లీడర్లు వారికి వచ్చే అమౌంట్ నుండి ఇస్తూ ఉంటారు. కొందరు కమెడియన్స్ కు మాత్రం స్కిట్ కు ఇంత అంటూ ఉంటుంది.
జడ్జ్ ల విషయానికి వస్తే రోజా నెలకు పాతిక లక్షలు అందుకుంటుంది. ఇక మనో నెలకు 10 లక్షలు అందుకుంటున్నారు. ఇక అనసూయ 5 లక్షలు, రష్మీ 4 లక్షలు నెలకు తీసుకుంటూ ఉన్నారట. ఇక టీమ్ లీడర్లు అయిన ఆది, సుడిగాలి సుధీర్ ఇతరులు నెలకు 3 నుండి 5 లక్షల వరకు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈమద్య వస్తున్న ఇమాన్యూల్ నెలకు లక్షన్నర తీసుకుంటున్నాడట. వర్ష కూడా వరుసగా చేస్తున్న కారణంగా ఆమెకు కూడా బాగానే ముట్టజెబుతున్నారు. మల్లెమాల వారితో ఒప్పందంలో ఉన్న వారికి మాత్రమే నెల వారి పారితోషికం ఉంటుంది. అలా కాకుండా ఉన్న వారికి రోజు వారి పారితోషికం ఉంటుందని సమాచారం.
670836 188404I real pleased to uncover this web site on bing, just what I was seeking for : D too saved to bookmarks . 236193
395560 167901As I internet site owner I believe the content material material here is quite superb, thanks for your efforts. 874750