Switch to English

వైఎస్‌ జగన్‌ మూడో ముచ్చట: ‘చలి’ కాచుకుంటున్న కేంద్రం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా గురించిన చర్చ జరగడంలేదు.. పోలవరం ప్రాజెక్టు గురించిన ఆలోచన అసలే ఎవరికీ లేదు.. అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరికీ పట్టడంలేదు. అసెంబ్లీ సమావేశాల్ని కేవలం ‘చంద్రబాబు – వైఎస్‌ జగన్‌’ మధ్య గొడవ కోసమే అన్నట్లు నిర్వహించారు. ఆ అసెంబ్లీ సమావేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ వ్యవహారం గురించి చర్చించడం ద్వారా వైఎస్‌ జగన్‌, అపరిపక్వ రాజకీయాలకు తెరలేపిన విషయం విదితమే. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.! ఇంతకీ, కేంద్రం ఏం చేస్తోంది.! కేంద్రానికి చాలా సమస్యలున్నాయి.. దేశమంతా ఇప్పుడు భగ్గుమంటోంది పౌరసత్వ సవరణ చట్టం కారణంగా. ఆ సెగల్లో చలి కాచుకుంటోంది కేంద్రం.

ఇంతలోనే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం తెరపైకొచ్చింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందా.? రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇక్కడి సమస్యలతో ఎంచక్కా చలికాచుకుంటున్నారు తప్ప.. వాళ్ళెవరికీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధి వుందని అనుకోలేం. కేంద్రం, రాష్ట్రానికి చాలా చాలా నిధులు ఇవ్వాలి.. అదీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారమే. పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏపీకి ‘విభజన సమస్యలు’ చాలానే వున్నాయి. వీటి విషయంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఓ ఖచ్చితమైన వ్యూహాన్ని పన్ని, అందులో విపక్షాల్ని నెట్టేసింది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. అంతే, అధికార పార్టీ ట్రాప్‌లో పడి విపక్షాలు అసలు సమస్యల్ని మర్చిపోయాయి.

ఒక్క రాజధాని అమరావతిని ఐదేళ్ళలో నిర్మించలేకపోయిన టీడీపీ, మూడేళ్ళలో మూడు రాజధానులపై వైసీపీ ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని గుర్తించలేదని ఎలా అనుకోగలం.? బీజేపీ సంగతి సరే సరి. కేంద్రం, తాజా పరిస్థితుల్ని చూస్తూ ఊరుకోదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. గడచిన ఐదేళ్ళు కేంద్రం ఏం చేసిందో చూశాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటూ వుంటే, బీజేపీ పండగ చేసుకుంటుంది. ఎందుకంటే, కేంద్రం.. రాష్ట్రానికి అదనంగా ఏమీ చేయాల్సిన పని వుండదు గనుక. ఒక్కటి మాత్రం నిజం.. ప్రత్యేక హోదా సహా.. విభజన అంశాలకు సంబంధించి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ చేతకానితనాన్ని కప్పిపుచుకునేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాన్ని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఎంజాయ్‌ చేస్తోంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ‘మూడు రాజధానులు అనే’ అలజడిని రేపారన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...