ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో ఈనెల 8న ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై తుది తీర్పును ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. జనసేన వేసిన పిటిషన్ పై ప్రభుత్వానికి, ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రధాన ప్రతిపక్షాల తరపున హైకోర్టులు అడ్వొకేట్లు తమ వాదన వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వోద్యోగులు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటనుంచే కొనసాగిస్తున్నట్టు కూడా కోర్టుకు విన్నవించారు. ఈప్రక్రియలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అయితే.. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.,
307258 195718I visited lots of web site but I conceive this 1 holds something unique in it in it 161794
80001 800501Great post man, keep the good work, just shared this with the friendz 292242
326814 165936Yay google is my world beater assisted me to discover this great website! . 73552
999851 390693Some genuinely prime posts on this site , bookmarked . 426953