ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేయబోతున్నట్లుగా మంత్రి కన్నబాబు ప్రకటించాడు. తూర్పు గోదావరి జిల్లాలో మొదటి సారి బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును మండపేట మండలం అర్తమూరులో ఒక రైతు పొలంలో ప్రారంభించారు. ఏపీలో మొదటి సారి నల్ల రకం బియ్యంను సాగు చేస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే భావిస్తున్నారు.
ఇక రైతులు మార్కెటింగ్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రైతులకు మద్దతు ధర రాకుంటే రైతు భరోసా కేంద్రాలే రైతుల నుండి పంట కొనుగోలు చేస్తుంది. మద్దతు ధర రానట్లయితే ప్రభుత్వం దాన్ని భరించనుంది. ఇకపై రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మంత్రి కన్నబాబు మరియు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోష్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్బంగా వారు అన్నారు.
808682 421238Wohh just what I was seeking for, thanks for putting up. 864768
964256 693273A person necessarily lend a hand to make severely posts Id state. This really is the very initial time I frequented your web page and to this point? I surprised with the analysis you made to make this particular submit extraordinary. Magnificent procedure! 569684
957121 2182you make running a blog glance 486309