విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. ఇప్పటికే ఈ అంశంపై పవన్ ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలతో మాట్లాడి తన వంతు ప్రయత్నం చేశారు. అయితే.. బీజేపీపై పవన్ మరింత ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చామంటున్నారు కానీ.. అక్కడ వారేం చెప్పారనేది ఇక్కడ చెప్పడం లేదని విమర్శించారు.
ఉరిశిక్షకు ఆదేశాలే కదా ఇచ్చారు.. ఇంకా ఉరితీయలేదు కదా అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని గంటా ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాశారని గుర్తు చేశారు. అందరూ పోరాడుతున్నారు బీజేపీ తప్ప అని గంటా విమర్శించారు. ప్రజా ఉద్యమం ద్వారా.. 32 మంది ప్రాణత్యాగాల అనంతరం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని కోరారు.
250247 553342I believe this web website contains really superb composed articles posts . 234970
871129 105958All you need to know about News details to you. 961482
698598 259670Spot lets start function on this write-up, I in fact believe this wonderful website requirements additional consideration. Ill more likely be once once again you just read additional, thank you that info. 451409
255216 600866Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your client to communicate. Nice task.. 603098