భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలపై చైనా తొలిసారిగా పెదవి విప్పింది. ఆ ఘటనలో చనిపోయిన తమ సైనికులు ఎంతమంది అనేది తెలిపింది. తూర్పు లడఖ్ ఘర్షణల్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు తాజాగా వెల్లడించింది. ఆ ఘర్షణల్లో షిన్ జియాంగ్ మిలటరీ కమాండర్ కీ ఫబావోతోపాటు చెన్ హోంగ్జన్, చెన్ షియాన్ గ్రాంగ్, షియాలో సియువాన్, వాంగ్ జురాన్ ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వారందరికి గౌరవ హోదాలు కల్పించినట్టు చెప్పింది. అలాగే ఆ ఘర్షణలో ఆర్మీని ముందుడి నడిపించి తీవ్రంగా గాయపడిన కల్నల్ కు సముచిత గౌరవం కల్పించినట్టు తెలిపింది.
గతేడాది జూన్ లో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు కూడా భారీగానే చనిపోయినా.. ఆ దేశం మాత్రం వివరాలు వెల్లడించలేదు. దాదాపు 45 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. కానీ డ్రాగన్ మాత్రం ఆ విషయంలో మిన్నకుండిపోయింది. తాజాగా నలుగురు మృతిచెందినట్టు వెల్లడించింది.
47636 408526You created some decent points there. I looked on the internet for that problem and located most individuals will go together with with the internet site. 257181
860459 166179Youll discover some fascinating points in time in this post but I do not know if I see all of them center to heart. Theres some validity but I will take hold opinion until I appear into it further. Fantastic post , thanks and we want considerably a lot more! Added to FeedBurner too 87420