Switch to English

ఎక్స్ క్లూజివ్: ఎంత మెగా హీరో అయినా ఇది మరీ ఓవర్ బడ్జెట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

స్వయంకృషితో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి వేసిన బంగారు బాటలో ఇప్పటికే అరడజను పైగా మెగా వారసులు హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వారి బాటలోనే హీరోగా పరిచయమవుతున్న చిరు మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసోషియేట్ అయిన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ మూవీ ఏప్రిల్ 2న భారీగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియో విజువల్స్ లో నటీనటులు, దర్శకుడు ఫుల్ మార్క్స్ కొట్టేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. అలాగే సినిమా అవుట్ ఫుట్ చూసుకున్నాక సుకుమార్ తో సహా అందరూ హిట్ కొడుతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇక్కడి వరకూ అల్ హ్యాపీస్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికే అసలు సమస్య వస్తోంది.

అదేమిటంటే, మొదట ఈ సినిమాని రెన్యుమరేషన్స్ కూడా పెద్దగా లేకుండా చాలా చిన్న బడ్జెట్ లో తీయాలని అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్స్ విషయంలో ఎవరూ పెద్దగా రాజీకి రాలేదని ఇది వరకే తెలిపాము. దాంతో సుమారు రెండు మూడు కోట్లలో అనుకున్న సినిమా కాస్తా 22 కోట్ల బడ్జెట్ దాటింది. రెమ్యునరేషన్స్, షూటింగ్ టైం మరియు ఎక్కువ రోజుల ప్రొడక్షన్ వలన ఇంత బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు నిర్మాతలకి లాభాలు రావాలంటే ఈ సినిమా సుమారు 24 కోట్ల బిజినెస్ చెయ్యాలి. అలాగే రిలీజయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 25 కోట్ల షేర్ సాధించాలి. అప్పుడే ఇప్పుడు ఖర్చయిన బడ్జెట్ కి న్యాయం జరుగుతుంది.

గతంలో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’ విషయంలో కూడా ఇదే జరిగింది. అనుకున్న దానికంటే ఓవర్ బడ్జెట్ అయిపోవడం వలన రిలీజ్ టైం లో కష్టాలను చూసింది అలాగే సినిమా పరవాలేదనిపించుకున్నా నిర్మాతకి నష్టాల్ని మిగిల్చింది. ఇప్పుడు అదే బాటలో తమ్ముడు వైష్ణవ తేజ్ ఫిల్మ్ కి కూడా జరిగింది. అలాగే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తే కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే అవకాశము ఉంది. మీరేమంటారు.. ఎంత మెగా హీరో అయినా డెబ్యూ ఫిల్మ్ కి ఇంత బడ్జెట్ కరెక్ట్ అంటారా.??

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...