రుద్రమదేవి సినిమాను విడుదల చేసి అయిదు సంవత్సరాలు పూర్తి అయ్యింది. కాని దర్శకుడు గుణశేఖర్ మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమాను మొదలు పెట్టలేదు. మొన్నటి వరకు హిరణ్యకశ్యప సినిమాను చేస్తానంటూ తిరిగాడు. రానా బిజీ మరియు కరోనా పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి శాకుంతలం సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. మహా భారతం యొక్క ఆదిపర్వంగా చెప్పుకునే శకుంతల దుశ్యంతుడి స్టోరీని గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసేందుకు ఒప్పుకునే దర్శకురాలు ఎవరై ఉంటారా అంటూ గత కొన్ని రోజులుగా జనాలు వెయిట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ నుండి మొదలు పెట్టి పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన గుణశేఖర్ చివరకు పూజా హెగ్డేను ఒప్పించాడంటూ వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ పలు సినిమాలకు కమిట్ అయ్యి ఉండటం వల్ల రాబోయే రెండేళ్ల పాటు బిజీగా ఉన్నానంటూ ఆమె చెప్పింది. ఆ కారణంగా పూజా హెగ్డేను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా పూర్తి వివరాలను అధికారికంగా వెళ్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
759425 296318Fantastic internet site, determined several something completely new! Subscribed RSS for later, aspire to see far more updates exactly like it. 978191
897285 72111Music began playing anytime I opened this web site, so irritating! 810260
30337 29318Thank you for your fantastic post! It has long been extremely insightful. I hope that you will continue sharing your wisdom with us. 920817