Switch to English

ఎక్స్ క్లూజివ్: నెట్‌ఫ్లిక్స్‌ ను ఒప్పించలేక పోయిన గుణశేఖర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సమయంలోనే ఒక సినిమాను ప్రకటించిన గుణశేఖర్‌ ఆ సినిమాను పట్టాలెక్కించడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత హిరణ్య కశ్యపుడు సినిమాను రానాతో మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను గుణశేఖర్‌ కూడా నిజమే అంటూ ఒప్పుకున్నారు. కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ కూడా లేదు. కరోనా కారణంగా ఆ సినిమా మరో ఏడాది వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆయన వెబ్‌ సిరీస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఒక స్ర్కిప్ట్ ను రెడీ చేశాడు.

భారీ వెబ్‌ సిరీస్‌ లను నిర్మించేందుకు ఎప్పుడు సిద్దం నెట్‌ఫ్లిక్స్‌ను ఈయన సంప్రదించాడు. మొదట స్టోరీ లైన్‌ విని ఇంట్రెస్ట్‌ చూపించిన వారు ఇప్పుడు పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాత పెదవి విరిచి పక్కకు తప్పుకుంటున్నట్లుగా చెప్పారట. ఈ స్క్రిప్ట్‌ కు అంత బడ్జెట్‌ పెట్టలేమంటూ చేతులు ఎత్తేశారట. దాంతో మరో ఓటీటీని ఆయన పట్టుకునే పనిలో పడ్డాడు. వెబ్‌ సిరీస్ లకు పదుల కోట్ల పెట్టే సత్తా ఉన్న ఓటీటీ కేవలం నెట్‌ ఫ్లిక్స్‌ మాత్రమే. వారే నో చెప్పడంతో గుణ శేఖర్‌ కు ఇతర ఓటీటీలు బడ్జెట్‌ పెట్టేందుకు ముందుకు వస్తాయా అంటే అనుమానమే అంటున్నారు.

ఓటీటీ కంటెంట్‌ విషయంలో పలువురు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అంతా కూడా కోటి రెండు కోట్ల బడ్జెట్‌ లో స్టోరీలు తీసుకు వస్తుంటే గుణశేఖర్ మాత్రం అందుకు రెండు మూడు రెట్ల బడ్జెట్‌ ఖర్చు అయ్యే స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. అంత బడ్జెట్‌ అయినా నెట్‌ ఫ్లిక్స్‌ రెడీగా ఉంటుంది కాని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్‌ వారికి నచ్చలేదు అంటూ మీడియా స్కర్కిల్స్‌ లో వార్తలు వస్తున్నాయి. మరి దానిలో మార్పు చేస్తాడా లేదంటే తానే సొంతంగా నిర్మించి ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతాడా అనేది చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...