ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియోను మార్ఫింగ్ ను చేయడంతో పాటు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారంటూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదు అయ్యింది. సీఐడీ ఈ కేసును విచారణ జరుపుతుంది. నేడు సీఐడీ ముందు దేవినేని ఉమా హాజరు అయ్యారు. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వస్తున్న ఆరోపణలపై సమాధానం కోరారు.
సీఎం వైఎస్ జగన్ ను కించ పర్చే విధంగా మాట్లాడినట్లుగా తన గురించి వస్తున్న ఆరోపణలను దేవినేని ఉమా ఖండించాడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇలా కేసులో ఇరికించారంటూ ఆరోపించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యలయంలో విచారణకు వెళ్లినట్లుగా దేవినేని ఉమా పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోని మానవత్వం లేని సీఎం ఇలా ప్రత్యర్థి పార్టీలను కేసుల పేరుతో భయపెడుతున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
716274 781566Paper rolls extremely fantastic read you know alot about this topic i see! 820927
405094 601644cleaning supplies ought to have earth friendly organic ingredients so that they do not harm the environment 91432
635743 654284Have you noticed the news has changed its approach lately? What used to neve be brought up or discussed has changed. It is that time to chagnge our stance on this though. 248526