Switch to English

జగన్ ప్రతిపాదనకే కేంద్రం మొగ్గు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

కరోనా నివారణకు దివ్య ఔషధమైన లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాన్ బీ.. జహాన్ బీ నినాదాన్ని ప్రధాని మోదీ తీసుకురావడంతో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మెజార్టీ సీఎంలు లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపారు. ప్రధానికి ఈ విషయంలో తమ అభిప్రాయం తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా తీవ్రత అధికంగా ఉన్న రెడ్ జోన్లలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని.. దీని ప్రభావం లేని ఆరెంజ్ జోన్లలో ఆంక్షలు ఎత్తివేయాలని పేర్కొన్నారు.

ఏపీలో 37 రెడ్ జోన్ మండలాలు, 44 ఆరెంజ్ జోన్ మండలాల్లో లాక్ డౌన్ కొనసాగించి, మిగిలిన 596 మండలాల్లో ఎత్తివేస్తేనే ఆర్థిక చక్రం ముందుకు కదులుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ సూచనపై పలువురు విమర్శలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే, కేంద్రం సైతం ఇలాంటి ప్రతిపాదనకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. జాన్ బీ.. జహాన్ బీ నినాదం దానినే సూచిస్తోంది.

లాక్ డౌన్ పొడిగించే విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని వదిలేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. లాక్ డౌన్ మరో రెండు వారాలపాటు పొడిగించాలని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్లు లాక్ డౌన్ పొడిగించాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేంద్రం యోచిస్తోంది.

అలాగే దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని భావిస్తోంది. రెడ్ జోన్ లో పూర్తిస్థాయి ఆంక్షలు, ఆరెంజ్ జోన్ లో పరిమిత స్థాయిలో ఆంక్షలు కొనసాగిస్తూ.. గ్రీన్ జోన్ లో లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా జనాలు ఎక్కువగా వచ్చే సినిమాహాళ్లు, మాల్స్, స్కూళ్ల విషయంలో ప్రస్తుత పరిస్థితులే కొనసాగిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...