తెలంగాణ బీజేపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతివ్వడం తెలిసిందే. కానీ.. ఇప్పుడు ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసే పని చేస్తాయని ఉమ్మడి ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో ఈరెండు పార్టీల మధ్య స్పష్టత వచ్చింది.
జనసేన నుంచి తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వివి రామారావు పాల్గొనగా.. బీజేపీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే.. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఇరు పార్టీలు ప్రకటించాయి. బీజేపీతో కుదిరిన పొత్తుపై జనసేన అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
84737 175855IE nonetheless is the market chief and a big part of folks will miss your great writing because of this problem. 915684
327791 369649It was any exhilaration discovering your website yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your tips after new approaches on this thing have been beneficial plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 734484