సీబీఎస్ఈ పదో తరగతి పరిక్షలు రద్దు చేసి, ఇంటర్ పరిక్షలు వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం బాటలో తెలంగాణ కూడా పయనించింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దవడంతో.. రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఇందుకు సంబంధించిన ఫైల్ను విద్యాశాఖ మంత్రి సీఎం కేసీఆర్కు పంపించగా సీఎం సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పదో తరగితో 5లక్షల 35వేలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4లక్షల 58వేల మంది విద్యార్ధులు ఉన్నారు. పరిక్షల రద్దు టెన్త్ విద్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. కరోనా ఉధృతి తగ్గాక ఇంటర్ విద్యార్ధులకు పరిక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. గతంలో ప్రకటించిన ఎంట్రన్స్ పరీక్షల తేదీలు పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
516291 842467There is noticeably a bundle to know about this. I assume you produced certain good points in attributes also 649833
722062 56880Paper rolls extremely great read you know alot about this subject i see! 496313
22080 705016Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You really know how to bring a difficulty to light and function out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no much more popular since you definitely possess the gift. 354084
99068 893303I gotta favorite this web site it seems handy extremely helpful 660485