Switch to English

శోభా శెట్టి వర్సెస్ రతిక.! ఈ ‘జెల్’ గోలేంటి బిగ్ బాస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

భలే పెట్టాడు బిగ్ బాస్ ఫిట్టింగు.! ఇది స్వయంగా హౌస్ మేట్స్ అంటున్న మాటే.! మహిళలు.. మహరాణులు.. అంటూ వాళ్ళకేవో ఎక్స్‌ట్రా అడ్వాంటేజెస్ ఇస్తాడనుకుంటే, మహిళా కంటెస్టెంట్లు జుట్టూ జుట్టూ పట్టుకోండన్నట్టు.. వాళ్ళ మధ్యన నామినేషన్ల పర్వం పెట్టాడు బిగ్ బాస్.

మేల్ కంటెస్టెంట్లు, ఈ నామినేషన్స్ ప్రాసెస్‌కి దూరంగా వున్నారు. అంటే, మహిళా కంటెస్టెంట్లను నామినేట్ చేయడానికి అవకాశం మేల్ కంటెస్టెంట్లకు లేదన్నమాట. రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అశ్విని.. ఈ నలుగురే ఫిమేల్ కంటెస్టెంట్లుగా వున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో.

అశ్విని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాగా, రతిక రోజ్ వైల్డ్ కార్డ్ ద్వారా రీ-ఎంట్రీ సాధించింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్.. మొదటి నుంచీ హౌస్‌లో వున్నారు. ఈ సీజన్‌లో గ్రూపిజం చాలా బాగా వర్కవుట్ అయ్యింది ఇటు శోభా శెట్టికీ, అటు ప్రియాంక జైన్‌కీ.

సో, ఆటోమేటిక్‌గా అశ్విని లేదా రతిక టార్గెట్ అవుతారు. ప్రియాంక – శోభా శెట్టి మధ్య కమ్యూనికేషన్ బాగా సెట్ అయ్యింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అశ్విని ఎవరికీ నచ్చకపోయినా, రతికని మొదటి నుంచీ టార్గెట్ చేస్తున్న ప్రియాంక, శోభా శెట్టి.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఆమెను నామినేట్ చేశారు.

వాస్తవానికి ప్రియాంక – రతిక మధ్య ‘టై’ వచ్చింది. ఇద్దరికీ, నామినేషన్లు సమానంగా పడ్డాయ్. దాంతో, బిగ్ బాస్ వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని కెప్టెన్ శోభా శెట్టికి వదిలేశాడు. శోభా శెట్టి ఎలాగూ రతికనే నామినేట్ చేస్తుంది కదా.? అదే జరిగింది.!

కాగా, ‘జెల్’ వ్యవహారం రతిక – శోభా శెట్టి మధ్య వాగ్యుద్ధానికి తెరలేపింది. ‘జెల్’ అవడం, అంటే కలిసిమెలిసి వుండడం.. అనుకోవచ్చు.. ఈ విషయంలోనే వాగ్యుద్ధం గట్టిగా నడిచింది. ‘ఆఫ్ట్రాల్ నువ్వు’ అని రతిక నోరు జారితే, ‘వీక్ కంటెస్టెంట్ నువ్వు’ అని రతికని ఎగతాళి చేసింది శోభా శెట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...