తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఉన్న పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఒక గోదాములో మంటలు అంటుకున్నాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రెండు గంటల్లో మంటలను అదుపులోకి తీసుకు వచ్చి ఇతర గోదాములకు మంటలు వ్యాప్తి చెందకుండా చూశారు.
గోదాములో అగ్ని ప్రమాదం విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు గోదాము యాజమాన్యంను ప్రశ్నిస్తున్నారు. గోదాములో అగ్ని ప్రమాదంతో భారీ నష్టం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంతో విద్యుత్ సరఫరా స్థంభించింది. విధ్యుత్ అధికారులు శ్రమకోర్చి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. శనివారం మద్యరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు అంటున్నారు.
436246 725495I like this site really much, Its a extremely good position to read and receive information . 219893
72230 985637Nice read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I located it for him! Thus let me rephrase: Thanx for lunch! 167465
460491 971994I dugg some of you post as I cogitated they were extremely beneficial invaluable 770276
409854 783899Properly, that is fantastic, however consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? A lot of thanks! 818190