టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురు, శుక్ర, శనివారాల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈమేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం వెళ్తారు. సాయంత్రం గుడుపల్లెలో మండల పార్టీ సమావేశంలో ఆయన పర్యటన ప్రారంభం కానుంది. శుక్రవారం శాంతిపురం, రామకుప్పం మండలాల నేతలతో సమావేశమవుతారు. శనివారం కుప్పం పట్టణ నేతలతో సమావేశమవుతారు.
ఈనేపథ్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. దీనిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసినప్ప్డు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడం ఎందుకు? మీ గెలుపులో నిజాయితీ ఉంటే.. అడ్డుకునే పనేముంది’ అంటూ సీఎం జగన్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇటువంటి విషయాల్లో జగన్ ఇట్టే దొరికిపోతాడు.. అని ఎద్దేవా చేశారు.
958213 491733Hey. Neat post. There is a issue with your web site in firefox, and you could want to check this The browser could be the market chief and a large component of other folks will omit your superb writing because of this dilemma. 293992
720676 91375I truly appreciated this gorgeous weblog. Make certain you keep up the very good work. Greatest Regards . 759475