Switch to English

ఎడారిలా అమరావతి: జగన్‌ మెప్పుకోసమా స్పీకర్‌గారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

అసెంబ్లీ స్పీకర్‌ అయినా.. ఆయన కూడా వైఎస్సార్సీపీ నాయకుడే కదా.! అందుకే, అధినేత మెప్పు కోసం తన స్థాయిని దిగజార్చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. స్పీకర్‌ పదవిలో ఆయన ఎన్నేళ్ళు కొనసాగుతారు.? అన్నది వేరే చర్చ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ, ఏం లాభం.? తన స్థాయిని అత్యంత దారుణంగా ఆయన దిగజార్చేసుకున్న వైనం ఇప్పుడు నవ్వుల పాలైపోతోంది.

అమరావతిని ఆయన ఎడారితో పోల్చారు. అసెంబ్లీ సమావేశాల కోసం వెళుతోంటే ఎడారిలో వెళుతున్నట్లుందని తమ్మినేని సీతారాం సెలవిచ్చారు. అసలే అమరావతిలో రైతులు తీవ్ర ఆందోళనతో వున్నారు. అసెంబ్లీలో జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసిన దగ్గర్నుంచి, అమరావతిలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన విషయం విదితమే. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు సైతం రోడ్డెక్కి రోదిస్తున్నారు. ఒక మంత్రిగారేమో అమరావతిని స్మశానం అంటారు.. స్పీకర్‌గారే అమరావతిని ఎడారితో పోల్చుతారు.. అసలు తాము రాష్ట్ర పౌరులమా.? అన్న ఆవేదన వారిలో మరింత పెరిగిపోతోంది.

‘మా పట్ల ఎందుకింత చిన్న చూపు.? మేం ఏం పాపం చేశాం.? రాష్ట్ర అభివృద్ధి కోసం.. రాజధాని అమరావతి కడతామంటే, స్వచ్ఛందంగా భూములు ఇవ్వడమే మేం చేసిన నేరమా.?’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. ప్రభుత్వ ఆలోచన చాలా చాలా గొప్పదేనని అధికార పార్టీ భావించొచ్చుగాక. కానీ, అమరావతి రైతుల్ని ఇంత తీవ్రస్థాయిలో మానసిక క్షోభకు గురిచేయడం అత్యంత దారుణమైన విషయం.

ఒక్క మాటలో చెప్పాలంటే, అమరావతి మీద కాదు.. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల మీద ప్రభుత్వంలో వున్నవారు కక్ష పూరితమైన వైఖరి ప్రదర్శిస్తున్నట్లే కన్పిస్తోంది. ”అమరావతి ఎడారి అయితే, అక్కడి ప్రజలెలా బతుకుతున్నారు.? పేరు తాత్కాలికమే అయినా, సకల సౌకర్యాలతో ఏసీ గదుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్నారు కదా.? ఇలా మాట్లాడేందుకు అధికార పార్టీ నేతలకు సిగ్గనిపించడంలేదా.?” అని ప్రశ్నిస్తున్న రైతులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్పగలరు.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...