స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన ఎస్ఈసీకి ఊరట దక్కింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ను హైకోర్టు అనుమతించింది. తీర్పు సందర్భంగా వ్యాఖ్యానిస్తూ ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమే కాబట్టి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్నికలు, వ్యాక్సినేషన్ విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయాత్తం అయింది. ఈమేరకు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పిటిషన్ లో పేర్కొంది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని పిటిషన్ లో కోరింది. జనవరి 8న ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
674266 107867Wohh exactly what I was searching for, appreciate it for posting . 387250
564940 961295Aw, this was a quite good post. In thought I wish to put in writing like this additionally – taking time and precise effort to make an excellent article but what can I say I procrastinate alot and under no circumstances seem to get something done. 739370