Switch to English

అనంత్ శ్రీరామ్‌ని చిరంజీవి ఎందుకు మందలించలేదు.? అసలు మందలించడమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సినీ పాటల రచయిత అనంత్ శ్రీరామ్, గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ సందర్భంగా ‘గరికపాటి’ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి అక్కడే వున్నారు. అనంత్ శ్రీరామ్ మాత్రమే కాదు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ సహా, ‘గాడ్ ఫాదర్’ టీమ్ దాదాపుగా అక్కడే వున్నారు.. చాలామంది గరికపాటి నరసింహారావు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.

కానీ, కొందరికి ఈ వ్యవహారం నచ్చలేదు. చిరంజీవి యెదురుగా వాళ్ళంతా గరికపాటిని ఏకిపారేయడాన్ని సోకాల్డ్ మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు గరికపాటి అభిమానులన్నమాట. చిరంజీవికి వ్యతిరేకంగా ఎవడు ఏ చెత్త వాగినా, ఆ చెత్త వాగుడు వాగినోళ్ళకి అభిమానులైపోతుంటారు వీళ్ళంతా. అదో పైత్యం.!

ప్రధానంగా బులుగు మీడియా, పచ్చ మీడియా.. ఈ రెండిటి ఉద్దేశ్యం చిరంజీవిని కార్నర్ చేయడమే. అలయ్ బలయ్ వేదికపై చిరంజీవిని బెదిరించే ధోరణిలో రెచ్చిపోయారు గరికపాటి నరసింహారావు. అది ప్రవచనాల వేదిక కాదు.. అలయ్ బలయ్ కార్యక్రమం. అక్కడ ఎలాంటి హంగామా వుంటుందో గరికపాటి లాంటోళ్ళకి తెలియదా.?

తెలిసే, చిరంజీవిని గరికపాటి టార్గెట్ చేశారు. కానీ, చిరంజీవి హుందాతనం ప్రదర్శించారు. మౌనంగానే వున్నారు. ఈ విషయంలో చిరంజీవిని మౌన ముని అనొచ్చు. ఎవరైనా తన మీద విపరీతమైన వ్యాఖ్యలు చేస్తే, చిరంజీవి రెచ్చిపోరు. అది ఆయన గొప్పతనం. చిరంజీవి అలా మౌనంగా వుండటమంటే, దాన్ని చేతకానితనంగా కొందరు భావిస్తారు. అందుకే, చిరంజీవిని అభిమానించేవాళ్ళు స్పందిస్తుంటారు.

అక్కడ గరికపాటిని చిరంజీవి ఏమీ అనలేదు.. ఇక్కడ అనంత్ శ్రీరామ్‌ని కావొచ్చు, ఇంకొకర్ని కావొచ్చు.. చిరంజీవి వారించాలని ఎవరైనా ఎందుక కోరుకుంటారు.? అక్కడా ఆయన సంయమనం పాటించారు, ఇక్కడా సంయమనం పాటించారంతే. ఎవరో, ఎవర్నో తిడితే.. ఈ బులుగు పచ్చ పెయిడ్ బ్యాచ్‌కి ఎందుకు మండుతోందట.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

గరికపాటి విషయంలో సంయమనం పాటించి చిరంజీవి ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగారని పేర్కొన్న బులుగు పచ్చ మీడియానే, ఇప్పుడు చిరంజీవి ఇమేజ్ అనంత్ శ్రీరామ్ కారణంగా పాతాళానికి పడిపోయిందని రాస్తోంది. ఎవడో మొరిగితే తగ్గిపోయే ఇమేజ్ కాదు చిరంజీవిది. ఎవరో చిరంజీవినని వెనకేసుకొస్తే మారిపోయే రేంజ్ కాదు చిరంజీవిది.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...