Switch to English

అఖిల్ కోసం బంగార్రాజు త్యాగం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అక్కినేని చిన్నోడు అఖిల్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ పరాజయం పాలవడంతో ఆ తరువాత చేసిన సినిమాలైనా హిట్టిస్తాయని చేసినా వాటి పరిస్థితి అలాగే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం హలో, మూడో చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో అఖిల్ నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అయన నాలుగో చిత్రంగా బొమ్మరిల్లు భాస్కర్ తో చేసేందుకు రెడీ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బొమ్మరిల్లు తరువాత భాస్కర్ చేసిన సినిమాలేవీ పెద్దగా విజయాలు అందుకోలేదు, దాంతో ఈ సినిమా చెయ్యాలా వద్ద అన్నఆలోచనలో ఉన్నారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ లోగా అఖిల్ ని సపోర్ట్ చేసేందుకు బంగార్రాజు రంగంలోకి దిగాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చాయి.

బంగార్రాజు పాత్రలో నాగ్ అదరగొట్టడమే కాకుండా ఆ పాత్ర ఆయనకు బాగా నచ్చడంతో ఆ పాత్ర టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. ఈ నెల చివరి వారంలో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. బంగార్రాజు మనవడి పాత్రలో చైతు కనిపిస్తుండగా .. ఓ గెస్ట్ రోల్ లో అఖిల్ కూడా కనిపిస్తాడట. ఈ సినిమాలో తండ్రి .. ఇద్దరు కొడుకులు కలిసి నటిస్తుండడంతో అక్కినేని ఫాన్స్ లో భారీ అంచనాలు పెరిగాయి. బంగార్రాజు గా నాగార్జున ఎలాగూ దుమ్ము రేపడం ఖాయం కాబట్టి .. ఈ సినిమాతో అయినా అఖిల్ కి ఓ మంచి హిట్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడెమో నాగ్.

నాగార్జున సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే నయనతార నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక చైతన్య కోసం మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతుంది. మరి అఖిల్ కోసం బంగార్రాజు చేస్తున్న హెల్ప్ అతని కెరీర్ పరంగా నిలదొక్కుకునేలా చేస్తుందేమో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....