Switch to English

నల్ల ‘నోట్ల కట్టల పాముల’ కోరల్లో దేశ ఆర్థిక వ్యవస్థ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

కొందరి చేతుల్లోనే సంపద.. మిగతా వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకాల పేరుతో బిచ్చమేయడం.. దేశ ప్రజాస్వామ్యం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పుకోవడానికేముంది.? ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం..’ అని దశాబ్దాలుగా చెప్పుకుంటూనే వున్నాం.

నిజానికి, భారతదేశం పేద దేశం కాదు.. భారతదేశంలో మెజార్టీ ప్రజలు పేదలు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగానే వుంది.. కానీ, దాన్ని నల్ల కుబేరులు బలహీనం చేస్తున్నారు. పేదలు మరింత పేదలుగా, డబ్బున్నోళ్ళు మరింత డబ్బున్నోళ్ళుగా మార్చేలా ప్రభుత్వాలు పనిచేస్తుండడమే ఈ దుస్థితికి కారణం.

దేశంలో రాజకీయ అవినీతి దేశ అభివృద్ధికి పెను శాపంగా మారుతోంది. రాజకీయ నాయకులు, వారి సన్నిహితుల సంపద క్రమక్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో దేశం అప్పుల కుప్పగా మారిపోతోంది. చంద్రబాబు హయాంలో శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద బోల్డన్ని ఆరోపణలు వచ్చాయి. అలా ఆరోపించిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక.. తిరిగి ఆయనకు అగ్రతాంబూలమిచ్చింది టీటీడీలో. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే.

రాజకీయాల్లో కాంట్రాక్టర్లదే రాజ్యం. వాళ్ళకి అన్ని పార్టీలతోనూ సంబంధాలుంటాయ్. ప్రాజెక్టులూ అలాంటివారికే దక్కుతాయ్. చిన్నా చితకా కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడి బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందేమోగానీ, బడా కాంట్రాక్టర్లకు ఆ సమస్య వుండదు.

తాజాగా హెటిరోపై ఐటీ సోదాలు జరిగితే, పెద్దమొత్తంలో నగదు బయటపడింది. ఆ డబ్బుని లెక్కించడానికే రెండు రోజులు పట్టిందట. బీరువాల్లో డబ్బు, అల్మరాల్లో డబ్బు.. ఈ నోట్ల కట్టలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా అప్పులు చేయాల్సిందే. అదే సమయంలో, ప్రభుత్వ పెద్దల్లో కొందరు పెద్ద పెద్ద డీల్స్ సెట్ చేసుకుంటున్నారు తమ వ్యాపార విస్తరణలో భాగంగా. ఎక్కడ తేడా జరుగుతోంది.

ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే దుస్థితి. అప్పు చేసి ప్రజలకు సంక్షేమ కూడు పెడుతున్నాయి ప్రభుత్వాలు. అలా పంచిన సొమ్ము తిరిగి, బడా బాబుల జేబుల్లోకి వెళుతోంది. ఇదో తెలివైన రాజకీయ నేరం.. అని అంటారు ప్రజాస్వామ్యవాదులు.

అంబానీ ఆదాయం పెరిగిందట.. ఇంకో వ్యాపారవేత్త ఆదాయం అదుర్స్ అట.. అని నిస్సిగ్గుగా మీడియా ప్రచారం చేస్తోంది. మరి, సామాన్యుడి భవిష్యత్తేంటి.? సగటు భారతీయుడి ఆర్థిక దుస్థితి ఏంటి.? నోట్ల కట్టల పాములు విషం చిమ్ముతోంటే, దేశం ఆర్థికంగా దివాళా తీయక.. ఏం జరుగుతుందేంటీ.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...