జర్నలిస్ట్ గా కెరీర్ ను ఆరంభించి.. నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు పలువురు హీరోలకు వ్యక్తిగత పీఆర్ గా చేయడంతో పాటు పలు సినిమాలకు పీఆర్ గా వ్యవహరించి ఈమద్య కాలంలో నిర్మాతగానూ సినిమాలను చేస్తున్న మహేష్ కోనేరు మృతి చెందారు. గుండె పోటుతో మహేష్ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. కొంత సమయం క్రితం ఆయన గుండె పోటు తో మృతి చెందారు.
నిర్మాతగా మహేష్ కోనేరు 118, తిమ్మరుసు, మిస్ ఇండియా చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో ఇంకా కొన్ని సినిమాలు కూడా రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లతో సినిమాలను నిర్మించాలని ఆయన కలలు కన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయకుండానే తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు తీవ్ర మనస్థాపంకు గురయ్యారని తెలుస్తోంది.
With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless.
My sincerest condolences to his family and his near and dear. pic.twitter.com/VhurazUPQk
— Jr NTR (@tarak9999) October 12, 2021
885543 6607This internet site is my aspiration, very superb style and design and Perfect subject matter. 643401