Switch to English

ఎంపీ రఘురామ ‘రెబల్’ స్టోరీ: థ్రిల్లర్ సినిమాలను మించి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల రాజద్రోహం కేసులో అరెస్టవడం వెనుక కీలకంగా వినిపించిన పేరు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌దే. సునీల్ కుమార్‌పై గతంలోనూ రఘురామ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యక్తిగత కక్షతో రఘురామ మీద కేసులు బనాయించారని అనుకోగలమా.? ఏమో, భ్రష్టుపట్టుపోయిన వ్యవస్థల నడుమ వున్నాం గనుక.. ఏదీ ఇలా జరగదేమో అనుకోవడానికి వీల్లేదు.

సరే, ఆ వ్యవహారంలో ఏది నిజం.? అన్నది కోర్టులు తేల్చాల్సి వుంది. ఇక, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సోదరి, సునీల్ కుమార్ సతీమణి అట. సునీల్ కుమార్‌కి కుటుంబ సమస్యలున్నాయట. భార్యతో పొసగడంలేదట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చింది. ఆ కారణంగానే రఘురామని అరెస్ట్ చేసిన అనంతరం రఘురామ మొబైల్ ఫోన్ నుంచి పీవీ రమేష్ కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పెడుతున్నారట. ఇదీ రఘురామ తాజా ఆరోపణ.

రఘురామ మొబైల్ నుంచి మెసేజ్‌లు వచ్చిన విషయాన్ని పీవీ రమేష్ స్వయంగా వెల్లడించారు ట్విట్టర్ ద్వారా. ఈ వ్యవహారంపై రఘురామ స్పందించారు. తన మొబైల్, ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. అంతేనా, తన మొబైల్ ఫోన్ విషయమై ఏపీ సీఐడీ చీఫ్‌కి లీగల్ నోటీసు కూడా పంపినట్లు రఘురామ వెల్లడించారు. చిత్రమేంటంటే, తన ట్వీటుకి రిప్లయ్ ఇచ్చినందుకు పీవీ రమేష్, రఘురామకి థ్యాంక్స్ చెప్పడం.

వైఎస్ జగన్ ప్రభుత్వంలో పీవీ రమేష్ సలహాదారుగా పనిచేసిన విషయం విదితమే. అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. ఓ కేసులో ఇన్ని మలుపులా.? రాజద్రోహం కేసులేంటి.? సీనియర్ ఐపీఎస్ అదికారి ఇంట్లో కుటుంబ తగాదాలేంటి.? దానికీ దీనికీ లింకులంటూ ప్రచారమేంటి.? మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలంటూ తనను తీవ్రంగా కొట్టారన్నది రఘురామ అభియోగం. ఆ దెబ్బల తీవ్రతకు తట్టుకోలేక తాను పాస్‌వర్డ్ చెప్పానని కూడా రఘురామ అంటున్నారు.

మరోపక్క, ఆ మొబైల్ ఫోన్ విషయమై ఏపీ సీఐడీ ఇంకా స్పందించలేదు. వైసీపీ అనుకూల మీడియా మాత్రం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నా, ఆ వివరాల్ని వెల్లడించాల్సిన అవసరం లేదంటూ.. మొబైల్ ఫోన్ స్వాధీనాన్ని కన్‌ఫామ్ చేస్తోంది. వామ్మో.. బీభత్సమైన థ్రిల్లర్ సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు వుండవేమో.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...