సంఘం డెయిరీ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన తెలుగు దేశం పార్టీ ముఖ్య నేత దూళ్లిపాళ్ల నరేంద్ర అస్వస్థతకు గురి అయ్యాడు. మొన్నటి వరకు నరేంద్రను సెంట్రల్ జైల్లో ఉంచారు. ఇటీవలే ఏసీబీ అధికారులు విచారించేందుకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా దూళ్లిపాళ్ల నరేంద్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వారు చెబుతున్నారు.
సంఘం డెయిరీకి సంబంధించిన కేసు విచారణ సందర్బంగా దూళ్లిపాళ్ల నరేంద్ర భార్య విజయవాడ ఏసీబీ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ పలు పత్రాలను సమర్పించడం జరిగింది. అదే సమయంలో వారు కోరిన వివరాలను వెళ్లడించారు. తన భర్తను అనవసరంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించింది. న్యాయం తప్పకుండా గెలుస్తుందని మీరు న్యాయంగా వ్యవహరించాలంటూ ఆమె కన్నీరు పెట్టింది. తన భర్త ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని ఆయనకు చికిత్స అందించాలంటూ ఆమె వేడుకుంటుంది.
921295 221260Really interesting topic , regards for putting up. 553888
298169 50979Wow! This could be 1 particular with the most valuable blogs Weve ever arrive across on this topic. Basically Outstanding. Im also an expert in this topic therefore I can realize your effort. 351454