దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఆమె నేడు ఖమ్మం వేదికపై పార్టీ ఏర్పాటు కు సంబంధించిన ప్రకటన చేయబోతుంది. నేడు భారీ ఎత్తున ఖమ్మంలో సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మొదట ప్రభుత్వం నుండి అనుమతులు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అనూహ్యంగా ప్రభుత్వం కొద్ది సంఖ్యలో జనాలతో సంకల్ప సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే లోటస్ పాండ్ నుండి షర్మిల ఖమ్మం బయలుజేరి వెళ్లారు. పెవిలియన్ గ్రౌండ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంకల్ప సభలో రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ షర్మిల పాల్గొనబోతున్నారు. ఈ సందర్బంగా షర్మిల పార్టీ ప్రకటించబోతుంది. షర్మిల పార్టీ ప్రకటన మరియు జెండా అజెండా ఉండబోతున్న నేపథ్యంలో రాజన్న అభిమానులు పెద్ద ఎత్తున సభకు వస్తారని అంటున్నారు. ప్రస్తుతం సంకల్ప సభ వేదిక వద్దకు జనాలు మెల్ల మెల్లగా చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఈ సభ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సభకు సంబంధించిన మరిన్ని విశేషాలు మరికాసేపట్లో మీకు అందిస్తాం.
312426 770036I like this post a lot. I will surely be back. Hope that I will be able to read a lot more insightful posts then. Will probably be sharing your knowledge with all of my associates! 567038
573100 806122I love the look of your internet site. I lately built mine and I was looking for some design suggestions and you gave me some. May I ask you whether you developed the website by youself? 849344
898629 958727Thank you for writing this tremendous top quality post. The details in this material confirms my point of view and you truly laid it out nicely. I could never have written an article this great. 797828