మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు మరియు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థగా పేరున్న ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ ఏకంగా పది వేల కోట్లకు పైగా పన్నులను ఎగవేసినట్లుగా ఈడీ దృవీకరించింది. వందల కొద్ది బోగస్ కంపెనీలను పట్టించి వాటికి డైరెక్టర్ లను నియమించి వారి నుండి షేర్ లను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో బ్యాంక్ నుండి నిధులను సేకరించి ఆ తర్వాత వాటిని ఎగవేసేందుకు ప్రయత్నించిన సదరు సంస్థకు సంబంధించిన ప్రతినిధులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గుంటూరుతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయాలను మరియు అధికారులను ప్రస్తుతం ఈడీ మరియు ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఎన్నో కంపెనీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. తాము కంపెనీలకు డైరెక్టర్ లము అనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా వారిని డైరెక్టర్ లు గా చేసి వారితోనే మళ్లీ షేర్లను అమ్మించి మొత్తం ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపనలు ఉన్నాయి. మరి మొత్తంగా ఈ కంపెనీ అనేక కంపెనీల పేర్లు చెప్పి పది వేల కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
790978 28341There couple of fascinating points at some point in this posting but I dont determine if these folks center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Fantastic write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 39886
373545 82771very good post, i definitely really like this superb web site, maintain on it 937
338133 233453Spot lets start work on this write-up, I truly believe this remarkable website requirements considerably a lot more consideration. Ill apt to be once once again to read a fantastic deal much more, numerous thanks for that information. 571272