Switch to English

రాశి ఫలాలు: శనివారం 23 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:47
తిథి: దశమి. రాత్రి.7:48 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృత వారం: స్థిర వాసరః
నక్షత్రము: కృత్తిక , రా త్రి 8:54 ని. వరకు తదుపరి రోహిణి
యోగం: శుక్ల రాత్రి 9:51
కరణం: తైతుల.7:13 వరకు తదుపరి గరజి రాత్రి 8:54 వరకు
వర్జ్యం: ఉ.8:37నుండి ఉ.9:23.వరకు తదుపరి రా.2:21నుండి 4.07ని.వరకు
దుర్ముహూర్తం: ఉ.6:38నుండి ఉ.8.08ని.వరకు
రాహుకాలం: ఉ.9:38 నుండి ఉ.11:02 వరకు
యమగండం: మ.1:51 నుండి మ.3:15 వరకు
గుళిక కాలం: ఉ.6:53నుండి ఉ.8:17వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి ఉ.6:05 వరకు
అమృత ఘడియలు: రా 6:50 నుండి 8:38 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి మ.12:50 వరకు.

ఈరోజు (23-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. కొన్ని వ్యవహారాల వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. కారణం లేకుండా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

వృషభం: సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. కావలసిన వారితో విహార యాత్రలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మిథునం: ఊహించని రీతిలో ఖర్చులుంటాయి. ధన నష్ట సూచనలున్నవి. సమయానికి తగిన నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగమున అదనపు పని బారంతో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహంగా సాగుతాయి. ధన విషయాలలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కర్కాటకం: ధనదాయం బాగుంటుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహం: ఉద్యోగ విషయమై పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వివాదాలు తొలగుతాయి. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. .దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

తుల: ఇతరులతో విబేధాలు కలుగుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. వాహన ప్రయాణాలలో నిదానం మంచిది. ఉద్యోగమున అధికారులతో తగాదాలు ఉంటాయి. ఆర్థికంగా పొదుపు చెయ్యడం మంచిది.

వృశ్చికం: ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. ముఖ్యమైన పనులలో చేపట్టిన అన్ని ప్రయత్నాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సమాగమం మరింత ఉత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనస్సు: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన, విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకులిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి.

మకరం: ఒక ముఖ్య విషయమై ఇతరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపార విషయాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం: చేపట్టిన ప్రతి పనిలో అవరోధాలు కలుగుతాయి. సమయానికి చేతిలో డబ్బు ఉండదు. అనవసర విషయాలపై ఖర్చులు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో వైద్య సలహాలు అవసరమవుతాయి ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మీనం: అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మ విశ్వాసంతో మరింత ముందుకు సాగుతారు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...