Switch to English

రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘రాజధాని అమరావతిని నిర్మించేందుకు లక్ష కోట్లు అవసరం.. అంత ఖర్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేయడానికి కుదరదు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాకు ముఖ్యం..’ అంటూ ‘ఖర్చు’ కబుర్లను అధికార వైసీపీ నేతలు చాలా చాలా గొప్పగా చెప్పేశారు. కానీ, మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన ‘రిపోర్ట్‌’ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసేశారు.

‘సొమ్ములెవడివి.? సోకులెవడివి.?’ అన్న ప్రశ్న ఇలాంటి సందర్భాల్లోనే ప్రజల నుంచి దూసుకొస్తుంటుంది. 10 కోట్లు అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాగే ప్రజాధనం అత్యంత దారుణంగా దుర్వినియోగమయ్యింది. ‘శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించే.. అదే బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ కూడా చెప్పింది.. మా ప్రభుత్వ అభిప్రాయం కూడా అదే..’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పిన, చెబుతున్న కబుర్లను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

అన్నట్టు, శివరామకృష్ణన్‌ కమిటీ పేర్కొన్న విషయాల్ని అక్షర దోషాలతో సహా, బిసిజి రిపోర్ట్‌లో పేర్కొన్నారన్న విమర్శలూ లేకపోలేదు. సరే, ఆ సంగతి పక్కన పెడితే.. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పది కోట్ల రూపాయల్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయం ఖర్చు కోసం వినియోగిస్తే.. రాష్ట్రానికి ఉపయోగపడేది. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు విషయమై మొదటి నుంచీ విమర్శలున్నాయి. అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓ వ్యక్తి ఆ గ్రూపులో కీలక పదవిలో వున్నారనీ, పేరు కన్సల్టెన్సీదే అయినా.. లబ్ది మాత్రం సదరు వైసీపీ మద్దతుదారుడిదనీ అప్పట్లో విపక్షాలు విమర్శించిన విషయం విదితమే.

10 కోట్లు.. చిన్న విషయమేమీ కాదు. గతంలో మూడు కోట్ల పై చిలుకు చెల్లింపు జరిపిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, తాజాగా మరో ఏడు కోట్ల పై చిలుకు చెల్లింపులు చేసింది. ‘ఎవడబ్బ సొమ్మనీ..’ అంటూ జనం ఓ పాటేసుకుంటున్నారు సోషల్‌ మీడియాలో ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ.!

రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.! రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.! రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.! రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.! రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.! రాజధానికి నిధుల్లేవ్‌.. ‘రిపోర్ట్‌’కి మాత్రం 10 కోట్లు.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...