Switch to English

పాజిటివ్‌లూ.. రికవరీలూ.. ఏపీలో కరోనా సరికొత్త రికార్డులూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేనా, రికార్డు స్థాయిలో రికవరీలు కూడా జరిగాయి. ఇంకా వుంది.. రికార్డు స్థాయిలో టెస్టులు కూడా చేయగలిగారు. కథ అప్పుడే అయిపోలేదు.. రికార్డు స్థాయిలో ఈ రోజు మరణాలు కూడా సంభవించాయి.

6045 కరోనా పాజిటివ్‌ కేసులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో నమోదు కాగా, విశాఖపట్నంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తొలిసారి వెయ్యి మార్కు దాటడం కూడా రికార్డే. రికవరీల విషయానికొస్తే, కొత్త పాజిటివ్‌ కేసుల కంటే ఎక్కువగా.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 6494 మంది కరోనా నుంచి కోలుకోవడం చాలా చాలా గొప్ప విషయమే. అయితే, దురదృష్టకరం.. ఈ రోజు 62 మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య చాలా చాలా వేగంగా పెరుగుతోంది. వెయ్యి మరణాల మార్క్‌ దాటేయడానికి బహుశా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఇప్పటికే మరణాల సంఖ్య 828కి చేరుకుంది. ఒకే రోజులో మొత్తం 49,553 పరీక్షలు జరగడం కూడా ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్న ప్రభుత్వ వాదనని తప్పు పట్టలేం. కానీ, టెస్టుల పరంగా చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ చాలా యాక్టివ్‌గా వుంది. అయినా, కొత్తగా ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పైగా, విశాఖ కొద్ది రోజుల క్రితం 100 లోపు కేసులు నమోదవుతోంటే, ఇప్పుడు 1000కి పైగా కేసులు నమోదవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అత్యల్పంగా, అత్యధికంగా కేసులు కొన్ని జిల్లాల్లో కేవలం రోజుల వ్యవధిలో నమోదవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘కరోనా కట్టడిలో మనం మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నాం..’ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేసులు పెరుగుతున్నాయి.. మరణాలూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరిగినా, మరణాలు తగ్గించగలిగితే.. ప్రభుత్వ ప్రయత్నాలు సఫలమవుతున్నట్లు లెక్క. అధికార పార్టీకి చెందిన నేతలు కరోనా సోకితే వెంటనే హైద్రాబాద్‌కి తరలి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం.. ప్రభుత్వ సమర్థతపై విపక్షాలు ప్రశ్నాస్త్రాలు సంధించడానికి ఆస్కారం కల్పిస్తోందన్నది నిర్వివాదాంశం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...