Switch to English

కరోనా కబళించేస్తున్నా.. ఏం ఫర్లేదు.. ఆల్‌ ఈజ్‌ వెల్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య 27 వేలు దాటేసింది. ముందు ముందు రోజుకి లక్షన్నర, ఆ పైన కేసులు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కొన్ని ‘నివేదికల్ని’ మీడియాలో చూస్తున్నాం. అయినాగానీ, కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువవుతుండడం, మరణాల రేటు తక్కువగా నమోదవుతుండడంతో ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటోంది కేంద్రం. దేశంలో చాలా ప్రాంతాల్లో ‘కాంటాక్ట్‌’ తెలియకుండానే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కానీ, దేశంలో ఎక్కడా ‘సామాజిక వ్యాప్తి కన్పించడంలేదు’ అని కేంద్రం చెబుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మరోపక్క, దేశ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా గాడిన పడే సూచనలు కన్పిస్తున్నాయట. ‘కమర్షియల్‌ యాక్టివిటీ’ సాధారణ స్థాయికి చేరుకుంటోందని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు చెబుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. కరోనాతో మృతి చెందినవారి పార్తీవ దేహాలకు అంత్యక్రియలు జరుగుతున్న తీరు అత్యంత బాధాకరం. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చు, కొన్ని కేసుల్లో అయినా.. ఇది అత్యంత అమానవీయం. జేసీబీలు ఉపయోగించి మృతదేహాల్ని ఖననం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఈ క్రమంలో మృతదేహాల్ని ‘విసిరి పారేస్తున్న’ వైనాన్ని సభ్య సమాజం హర్షించదు. పైగా, ‘ఇలాంటి మరణం మాకు రాకూడదు మొర్రో..’ అంటూ కొందరు ‘కరోనా అనుమానం’తో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ‘కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణ ఫ్లూ జ్వరంతో కూడా చాలామంది చనిపోతుంటారు. దాంతో పోల్చితే, కరోనా మరణాలు ఎక్కువేం కాదు. భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారు..’ అంటూ ప్రముఖ వైద్యుడొకరు చెబుతున్నారు. కానీ, ఈ దిశగా ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించలేకపోతున్నాయి.

మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. బాధిత కుటుంబాలకు మృతదేహాలు అప్పగించడంలోనూ ప్రభుత్వాలు ‘పద్ధతి’గా వ్యవహరించడంలేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అని ఎలా అనగలం.? ఆర్థిక వ్యవస్థ గాడిన పడిపోతే సరిపోదు.. ‘మానవత్వం’ నాశనమైపోతోంది సమాజంలో కరోనా వైరస్‌ కారణంగా.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...