టెక్నాలజీ పెరిగినా కొద్ది రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా భయంతో జనాలు అల్లాడి పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా ముందుజాగ్రత్తలు చెప్పడంతో పాటు పలు విషయాల్లో జాగ్రత్తలు పాటించేందుకు గాను ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ యాప్తో ప్రస్తుతం కొందరు సైబర్ నేరగాళ్లు అమాయకులను బలి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆరోగ్య సేతు పేరుతో కొన్ని లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే వారి డేటాను చోరీ చేసి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను లూఠీ చేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే జేబుకు చిల్లు తప్పదు అంటూ నెటిజన్స్ను తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఈ లింక్స్ను క్లిక్ చేయడం ద్వారా నష్టపోయారు అంటూ పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు ఇండియన్స్ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు అంటూ సైబర్ పోలీసులు హెచ్చరించారు.
280993 72518I appreciate your work , thanks for all of the informative weblog posts. 127073
729721 19745Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your customer to communicate. Excellent task.. 13515
54023 933779You produced some decent points there. I looked online to the problem and discovered most people is going in addition to using your web site. 501238
145217 300707How considerably of an exciting piece of writing, continue creating companion 166426
582844 374922I feel this website contains some very good info for everyone : D. 751514