Switch to English

కరోనాపై ‘వైసీపీ స్వామీజీ’ జోస్యం.. ఏంటీ పైత్యం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఆయన్ని కొందరు దైవాంశ సంభూతుడిగా భావిస్తారు. కానీ, ఆయనేమో రాజకీయాలు చేస్తారు. అదే మరి.. రాజకీయాలకీ స్వామీజీలకీ వున్న లింకు. తెలంగాణలోని అధికార పార్టీకీ ఈ తరహా లింకులున్నాయి. కానీ, అక్కడి పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అతి చిత్రమైనవి.

ఆధ్మాత్మిక చింతన పక్కన పడేసి మరీ ఓ ‘పెద్ద స్వామీజీ’ అధికార వైసీపీతో అంటకాగుతుంటారు. గత ఎన్నికల్లో సదరు స్వామీజీ, వైసీపీకి అందించిన సహాయ సహకారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆ స్వామీజీ, మే 5 తర్వాత దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుందని సెలవిచ్చేశారు. ఇప్పుడంతా కష్ట కాలమే నడుస్తోందట.. కాబట్టి, ఇబ్బందులు తప్పవట. అద్గదీ అసలు సంగతి.

మే 5 తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయని స్వామీజీ చెప్పిన మాటలు నిజమవ్వాలనే ఆశిద్దాం. కానీ, ఇంతటి ఉపద్రవం వచ్చి పడుతుందని సదరు స్వామీజీ, తనకు అత్యంత సన్నిహితుడైన ముఖ్యమంత్రిని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదట.? దేశంలో ఆలయాల మూసివేత ఎప్పుడన్నా జరిగిందా.? చర్చిలు, మసీదులు మూతపడ్డం ఎప్పుడైనా విన్నామా.? అవన్నీ జరుగుతున్నాయి. అలాగని, ఇక్కడ దైవాన్ని నిందించలేం. కానీ, స్వామీజీలు.. భక్తిని క్యాష్‌ చేసుకోవడానికి తప్ప, భక్తుల కోసం ఏమాత్రం ఉపయోగపడే పనులు చేయరనీ, పైగా ఈ పరిస్థితుల్లోనూ మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తుంటారనీ ఇదిగో.. ఇలాంటి స్వామీజీల వల్లనే స్పష్టమవుతుంటుంది.

లాక్‌డౌన్‌ని మే 3 వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈలోగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గే అవకాశాలైతే కన్పించడంలేదు. ఓ అంచనా ప్రకారం 6 నుంచి 9 నెలల వరకూ పరిస్థితి ఇలాగే వుండబోతోందట. ఊహించుకుంటేనే పరిస్థితి అత్యంత భయానకంగా అన్పిస్తోంది కదూ.! అగ్ర రాజ్యం అమెరికానే కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. మొత్తంగా లక్షన్నర మరణాలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే నమోదయ్యాయి కరోనా కారణంగా. ఇంతటి తీవ్రమైన పరిస్థితి నుంచి ఇంకో ఇరవై రోజుల్లో ఉపశమనం వచ్చేస్తుందని స్వామీజీ చెబితే నమ్మగలమా.? ముఖ్యమంత్రి పారాసిటమాల్‌ కథలకీ, స్వామీజీ సోది కబుర్లకీ అలా కుదిరిందంతే.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...