Switch to English

తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడ్తున్న కరోనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 15గా వుంది. అంటే, కరోనా వైరస్‌ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పడుతున్నట్లే భావించాలేమో. అయితే, అప్పుడే సంబరపడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే, తీసుకున్న శాంపిల్స్‌.. ఆ ఫలితాలు రావడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది.

ఈ నేపథ్యంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్ని చూసి జనం లైట్‌ తీసుకుంటే పరిస్థితులు తారుమారైపోతాయి. వున్నంతలో కాస్త ఊరటగానే ఈ ‘తక్కువ కేసుల నమోదు’ని భావించాల్సి వుంటుంది. పరిస్థితి కొంత అదుపులోకి వస్తుండడంతో.. ఇప్పుడే మరింత కరిÄనంగా ‘లాక్‌ డౌన్‌’ని అమలు చేయాల్సి వస్తుంది. రానున్న 10 నుంచి 15 రోజులు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు.

ఏప్రిల్‌ 22 నాటికి పూర్తిగా తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తుందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అయితే, ఇంకా పెద్దయెత్తున కరోనా టెస్టులు నిర్వహించాల్సి వుందన్న భావన వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే సంగతి.

కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్నా.. ఇంకోపక్క తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19)కి సంబంధించి వైద్య చికిత్స కోసం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియా లాంటి దేశాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కొంప ముంచేస్తుందని చెప్పడానికి నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ మర్కజ్‌ ఘటనే నిదర్శనం. ఆ ఘటన జరగకపోయి వుంటే.. దేశంలో ఇప్పుడు వేల స్థాయిలో కేసులు నమోదయి వుండేవే కావు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం వంద లోపు కేసులు నమోదయి వుండేవి.

సో, రానున్న రెండు వారాలు చాలా చాలా కీలకం. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకంటే, ప్రజలు ఎంత బాధ్యతగా వ్యవహరించారన్నదానిపైనే తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది కరోనా వైరస్‌ విషయంలో. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలకి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాల్సిందే.. అదే సమయంలో, ప్రభుత్వాలూ.. ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...