Switch to English

అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నది వాళ్ళేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ‘వెన్నుపోటు’ ఖరారైంది. ఆ వెన్నుపోటులో భాగస్వాములు ఇంకెవరో కాదు, సాక్షాత్తూ కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలేనట. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అమరావతిపై తీసుకున్న నిర్ణయానికి మేమంతా మనస్ఫూర్తిగా మద్దతునిస్తున్నాం..’ అంటూ కృష్ణా – గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిథులు ముక్త కంఠంతో తేల్చి చెప్పారు.. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం.

ఓ పక్క రాజధాని అమరావతిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంకోపక్క, అమరావతిలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జీఎన్‌ రావు కమిటీ నివేదిక వచ్చిన మాట వాస్తవం.. అంతకన్నా ముందే అసెంబ్లీలో మూడు రాజధానులపై వైఎస్‌ జగన్‌ చూచాయిగా ప్రకటన చేసిన మాట వాస్తవం. అయితే, ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే, దానికి క్యాబినెట్‌ ఆమోదం అవసరం. క్యాబినెట్‌ ఆమోదానికంటే ముందే, విశాఖలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

అధికార పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి, ఫలానా చోట రాజధాని.. అంటూ ప్రకటించేస్తారు. పైగా, ఏకంగా 3 గంటల పాటు 24 కిలోమీటర్ల మేర మానవహారంతో విశాఖలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి స్వాగత ఏర్పాట్లు అని వెల్లడించేస్తారు. అంటే, వ్యవహారం ఇప్పుడు కొత్తగా ఊపిరి పోసుకున్నది కాదన్నమాట. రాజధాని మార్పుపై ముందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే, సమయం చూసి అమరావతిని దెబ్బ కొట్టారు.. అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మామూలుగా అయితే, అమరావతి విషయంలో జరుగుతున్న ఈ ‘వెన్నుపోటు’పై ఆ ప్రాంత ప్రజా ప్రతినిథులు గళం విప్పాల్సి వుంది. కానీ, ఎవరికి అంత సీన్‌ వుంది.? అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వం.. అని మాత్రమే అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో కొనసాగుతుందా.? అన్నదానిపై మాత్రం పెదవి విప్పడంలేదు. ఇదిలా వుంటే, రేపు అమరావతి ప్రాంతంలో పోలీసుల మోహరింపు కనీవినీ ఎరుగని స్థాయిలో వుండబోతోంది. క్యాబినెట్‌ భేటీ జరగనున్న దరిమిలా, ఇప్పటికే భారీయెత్తున పోలీసులు మోహరించారు. ‘యుద్ధ వాతావరణం’ నెలకొందంటూ అమరావతి ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...