Switch to English

ఒకే ఒక్క రాజధానికి ఓటేసిన వెంకయ్యనాయుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప, పరిపాలన వికేంద్రీకరణ సబబు కాదని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యల్ని రాజధాని కోణంలో చూడవద్దనీ ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్నీ సమదృష్టితో చూడాల్సి వుంటుందన్న వెంకయ్యనాయుడు, తాను కేంద్ర మంత్రిగా వున్నప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో జిల్లాకీ ఒక్కో జాతీయ సంస్థ వచ్చేలా కృషి చేశానని చెప్పారు.

సచివాలయం, శాసనసభ, హైకోర్టు.. ఇలా అన్నీ ఒకే చోట వుండడం అనేది పరిపాలనా సౌలభ్యం కోసమనీ, పాలన సులభతరం అయ్యే దిశగా ప్రభుత్వాలు ఒకే రాజధానికి కట్టుబడి వుంటే మంచిదని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం అడిగితే ఖచ్చితంగా, ఒకే రాజధానికి ఓటేస్తానని తేల్చి చెప్పారు వెంకయ్య. దేశానికే ఒక్క రాజధాని వున్నప్పుడు, రాష్ట్రానికి మూడు రాజధానులన్న ఆలోచన అర్థం పర్థం లేని వ్యవహారమే.

నిజానికి, ఎప్పటినుంచో దేశంలో రెండో రాజధాని చర్చ జరుగుతున్నా, మేధావి వర్గం.. సామాన్యులు, మెజార్టీ రాజకీయ పార్టీలూ ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తోన్న విషయం విదితమే. కేవలం 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోన్న దరిమిలా, మిగిలిన 10 జిల్లాల పరిస్థితేంటి.? అన్న వాదన ఆయా జిల్లాల నుంచి రావడం సహజమే.

విశాఖలో రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యతిరేకించదనీ, కర్నూలులో రాజధాని అంటే రాయలసీమ సమర్థిస్తుందనీ, అమరావతిలో ఎటూ రాజధాని కొనసాగుతుంది గనుక.. అక్కడ సమస్య లేదనీ అధికార పక్షం బుకాయింపులకు దిగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

రాజధాని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు, రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న రైతుల్ని, ప్రజల్ని ఉద్దేశించి ఎంత చిన్న చూపు ప్రదర్శిస్తున్నారో చూస్తూనే వున్నాం. రాయలసీమ నుంచీ ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రమంతా అమరావతిని రాజధానిగా అంగీకరించాక, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టడం అధికార పార్టీకి భావ్యం కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...