Switch to English

చంద్రబాబుకు తత్వం బోధపడింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదంటారు. ఈ సామెత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల ముందు బీజేపీతో విభేదించి బయటకు రావాలన్న ఆయన నిర్ణయం ఎంత తప్పో ఇప్పటికి తెలుసుకున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే తెలిసినా.. ఇప్పుడు బయట పడ్డారు. కేంద్రంతో విభేదించి నష్టపోయామని పేర్కొన్నారు. ప్రజలనే నమ్ముకున్నామని, ప్రయోజనం పొందినవారు సహకరించలేదని నిట్టూర్పులు విడిచారు.

వైఎస్ ను ఢీకొట్టి రెండు సార్లు ఓటమి చవిచూసిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి సీఎంగా పగ్గాలు అందుకున్నారు. కొత్త రాష్ట్రానికి అనుభవంతుడైన నాయకుడు అవసరమని జనం భావించడం.. జగన్ పై కేసులు ఉండటం.. మోదీ హవా ఉన్న సమయంలో తెలివిగా బీజేపీతో జట్టుకట్టడం, రుణమాఫీ హామీ ఇవ్వడంతో 2014 ఎన్నికల్లో బాబుపై ఓట్ల వర్షం కురిసింది. అప్పటివరకు జగన్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నా అనూహ్యంగా చివరి మూడు నెలల్లో సమీకరణాలు మారిపోయి, బాబుకు అనుకూల వాతావరణం ఏర్పడి ఆయన గద్దెనెక్కారు.

అయితే, ఐదేళ్ల పాలనలో వ్యతిరేకత ప్రబలింది. ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చకపోవడం, రాజధాని నిర్మాణంలో అనుసరించిన వైఖరి తదితరాలతో వ్యతిరేక పెరిగింది. ఇది గమనించిన చంద్రబాబు.. నెపాన్ని బీజేపీపైకి నెట్టి తాను తప్పించుకోవాలని చూశారు. అందుకు అనుగుణంగానే కేంద్రంలో బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అదే ఆయన తీసుకున్న పొరపాటు నిర్ణయమని ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అర్థమైంది. వాస్తవానికి బీజేపీ నుంచి వీడి రావడం సరైన నిర్ణయం కాదని పార్టీలోని పలువురు సీనియర్లు చెప్పినా చంద్రబాబు వినలేదు.

ప్రత్యేక హోదా ఆకాంక్ష జనాల్లో బలంగా ఉన్నందున బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీపై విమర్శలు చేయడం సరైన వ్యూహమని ఆయన భావించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే, దేశవ్యాప్తంగా మోదీ హవా ఏమాత్రం తగ్గకపోవడం బాబుకు ప్రతికూలంగా మారింది. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉన్నా.. అది టీడీపీకి అనుకూలంగా మారలేదు. దీంతో బాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇక్కడ అధికారమూ పోయింది. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దూరమూ పెరిగిపోయింది. ఆ విషయాలన్నీ విశ్లేషించుకునే ఇప్పుడు ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలతో సమావేశంలో చెప్పి బాధపడ్డారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...