Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) -దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan) వివాహబంధంతో ఒక్కటై ఏడాది గడిచింది. వీరు గతేడాది అక్టోబర్ లో తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగమ్ అనే కవలలు ఉన్నారు. నయన్-విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్ చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
‘నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది పూర్తయింది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లు పరాజయాలు, పరీక్షలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇద్దరమూ దాటుకుని వచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంటికి వచ్చి నిన్నూ, పిల్లల్ని చూస్తే అన్ని మర్చిపోతాను.. నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం ఇచ్చే బలం అది’.
‘నిన్నే మనకి పెళ్లైనట్టుంది. మనం కలిసి సాధించేందుకు మున్ముందు చాలా ఉన్నాయి. మన జీవితంలోకి మరో ఏడాదికి స్వాగతం పలుకుదాం. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్ లకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాన’ని రాసుకొచ్చారు. దీంతోపాటు పిల్లల్ని ఎత్తుకున్న నయన్ ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
A fascinating discussion is worth comment. I believe that you
need to write more on this topic, it may not be a
taboo subject but usually people don’t discuss such topics.
To the next! Kind regards!!
Hi, I read your blogs on a regular basis. Your writing style is witty,
keep up the good work!
Right now it appears like Wordpress is the top blogging platform available
right now. (from what I’ve read) Is that what you are using on your blog?