Switch to English

ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు.! రాజకీయ సభల్లో తొక్కిసలాటలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది.! విశాఖ చరిత్రలోనే అత్యంత భయానకరమైన ఘటన అది. సినిమాల్లో చూసినట్టుగా.. జనం నడుస్తూ నడుస్తూ అచేతనావస్థలోకి వెళ్ళి.. కిందపడిపోయారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఘటన పట్ల తీవ్రంగా కలత చెంది, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పన పరిహారం ప్రకటించారు. ఆ పరిహారం అందిందా.? లేదా.? అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.

గాయపడ్డవారికి వైద్య చికిత్స సహా, వారి కుటుంబాల్ని ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి ప్రకటన కార్యరూపం దాల్చిందో లేదో ఎవరికీ తెలియదు. ‘ఇలాంటి ఘటన ఇంకోటి జరగనివ్వబోం..’ అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కానీ, అలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నాయ్.

పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

ఇక, ఇప్పుడు రోడ్లపై రాజకీయ కార్యక్రమాలు.. అవేనండీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలన్నమాట.! వీటిపై వైసీపీ సర్కారు నిషేధం విధించింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇటీవల గుంటూరులో అలాగే నెల్లూరులో జరిగిన తొక్కిసలాటలు.. ఈ క్రమంలో మొత్తంగా 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందట.

తొక్కిసలాట జరిగింది గనుక, రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఉక్కుపాదం మోపుతున్నారు సరే. ఫ్యాక్టరీల్లో ప్రమాదాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారట.?

తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో బ్రహ్మాండంగా బహిరంగ సభ నిర్వహించేశారు. వైసీపీ శ్రేణులు ర్యాలీలు తీశాయ్. వాటిపై పోలీసులు ఎక్కడా ఉక్కుపాదం మోపలేదాయె. చంద్రబాబు కుప్పం పర్యటనకు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.

రేప్పొద్దున్న జనసేన పార్టీ చేయబోయే కార్యక్రమాలకీ పోలీసుల ఆంక్షలు తప్పనిసరి. ఔను, నిబంధనలు కేవలం విపక్షాలకు మాత్రమే.. అధికార పక్షానికి కాదు.! అందుకే, దీన్ని వైసీపీ రాజ్యంగం అనేది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...