Switch to English

‘రంగు’ చుట్టూ రాజకీయమా.? సిగ్గు సిగ్గు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకావట్లేదు అధికారంలో వున్న పార్టీకి. పోనీ, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా.? అన్న ప్రశ్నకీ సమాధానం తెలియదు అధికార వైసీపీకి. అవన్నీ తర్వాత, మీరు పరిపాలిస్తోన్న రాష్ట్రానికి ఎన్ని రాజధానులు.? అంటే, దానికీ సమాధానం చెప్పలేరు అమాత్యులు.!

కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనం తాలూకు రంగుకి సంబంధించి మోటార్ వాహనాల చట్టాన్ని ప్రస్తావిస్తున్నారో మాజీ మంత్రి. ‘వారాహి’ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ వాహనం రంగు చుట్టూ నిస్సిగ్గు రాజకీయం చేస్తోంది వైసీపీ.

ఇటీవల జనసేన అధినేత ఆ వాహనానికి సంబంధించి ఓ టీజర్ వదిలారు. అంతే, ‘గుంపులుగా’ వచ్చేశారు వైసీపీ నేతలు, జనసేన మీద విమర్శలు చేయడానికి, అసలు ఆ వాహనానికి రిజిస్ట్రేషనే అవదంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో ఈయన రావాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

అసలు వాహనానికి రిజిస్ట్రేషనే అవదని తనకున్న అనుభవంతో పేర్ని నాని చెప్పగలుగుతున్నప్పుడు, ఇందులో వివాదమేముంది, లైట్ తీసుకుంటే పోయేది కదా.? ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ అవుతుందా.? అవ్వదా.? అన్నది జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ, ఆ రంగుని చూసి కూడా వైసీపీ భయపడే పరిస్థితి వచ్చిందంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే.

ఏపీలో వైసీపీ సర్కారు రంగుల పిచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది.? చెట్లకూ వైసీపీ రంగులద్దేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకీ వైసీపీ రంగులేయాలని చూస్తే, హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. రంగుల విషయంలో అంతలా చీవాట్లు తిన్న వైసీపీ, ఇప్పుడు జనసేన వారాహి వాహనం రంగు మీద మాట్లాడటమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

తాజాగా, జనసేనాని వైసీపీ రంగుల పైత్యంపై స్పందించారు. ‘ఈ చొక్కా అయినా వేసుకోనిస్తారా.?’ అంటూ ఓ షర్ట్ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సెటైరికల్‌గా. ‘ఊపిరి పీల్చుకోవడం మానెయ్యమంటారా..’ అని కూడా జనసేనాని ప్రశ్నించారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...