Switch to English

కిరాయి మూకలకు భయపడం.! వెయ్యి కోట్లు సుపారీ ఇచ్చుకున్నా బెదరం: పవన్ కళ్యాణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘మీ దగ్గర కిరాయి మూకలుంటే భయపడతామా.? 250 కోట్లు కాదు.. 1000 కోట్లు సుపారీ ఇచ్చుకో.. మేం బెదరం..’ అంటూ నేరుగా వైసీపీకి సవాల్ విసిరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్న విషయం విదితమే.

అనుమానితుల్ని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తప్పతాగి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గలాటా చేశారనీ, రెక్కీకి సంబంధించి ఆధారాలు లభించలేదనీ, నిందితులకు నోటీసులు ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు.

అయితే, జనసేన మాత్రం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర చేస్తున్నారనీ, 250 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి ఆయన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత స్పందించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఇప్పటం బయల్దేరిన జనసేనాని, మీడియాతో మాట్లాడారు.

‘ఇప్పటంలో ఇళ్ళను కూల్చేస్తారా.? జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం భూముల్ని ఇచ్చిన రైతుల్ని వేధిస్తారా.? ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో డ్రామాలు ఆడితే.. ఇడుపులపాయలో హైవే వేస్తాం జాగ్రత్త..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు జనసేన అధినేత.

‘సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో సీఎం.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీనించాయి.. కక్ష సాధింపు చర్యలు రాజ్యమేలుతున్నాయి.. రక్తం చిందిస్తాంగానీ, మీ బెదిరింపులకు దిగం..’ అంటూ జనసేనాని నినదించారు. జనసేన అధినేతను మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దనే నిర్భందించేందుకు పోలీసులు యత్నించగా, ఆయన కాలి నడకన ఇప్పటం బయల్దేరారు. పెద్ద సంఖ్యలో జనసైనికులు పవన్ కళ్యాణ్ వెంట నడవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

దాంతో, జనసేనాని కొంత దూరం నడిచి, ఆ తర్వాత వాహనంపైకెక్కి ఇప్టపం గ్రామానికి వెళ్ళారు. రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేసిన సామాన్యుల ఇళ్ళను పరిశీలించారు జనసేనాని. దేవుళ్ళ విగ్రహాల్ని సైతం కూల్చేశారనీ, సామాన్యుల ఇళ్ళను ధ్వంసం చశారనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రం టచ్ చేయలేదని జనసేనాని మండిపడ్డారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...