నిజామాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో 75 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మరోవైపు వినాయక్ నగర్లోని ఓ కాంప్లెక్స్ లో కూడా 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పట్టణంలోని ఒకేసారి 89 మందికి కోవిడ్ సోకినట్లు తేలడంతో కలకలం రేగుతోంది. షాపింగ్ మాల్స్ లో నిత్యం జనసందోహం ఉంటుందని తెలిసినా నిర్వాహకులు కరోనా నిబంధనలు పాటించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు కూడా మాస్కులు ధరించట్లేదని కూడా అంటున్నారు.
జిల్లా కేంద్రంలోనే కరోనా విజృంభణపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. వైరస్కు హాట్స్పాట్లుగా ఉండే చోట్ల కూడా పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని షాపింగ్ మాల్స్ లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లోనే చాలామందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఈక్రమంలోనే షాపింగ్ మాల్ లో 190 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా 75 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
375263 823829I adore reading via and I believe this site got some genuinely utilitarian stuff on it! . 563589
287164 356467Why didnt I think about this? I hear exactly what youre saying and Im so happy that I came across your blog. You genuinely know what youre talking about, and you made me feel like I ought to learn a lot more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 197513