అమెరికాలోని మసాచుసెట్స్లో భారత సంతతి కుటుంబం నిజాయితీ చాటుకుంది. తమకు దొరికిన 1మిలియన్ డాలర్ (రూ.7,27,80,500) ప్రైజ్మనీ లాటరీ టికెట్ను గెలుచుకున్నవారికే అప్పగించారు. దీంతో ఆ కుటుంబానికి ప్రశంసలు దక్కుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మౌనిశ్ షా అనే భారతీయడు మసాచుసెట్స్లో ఓ స్టోర్ నడుపుతున్నాడు. లాటరీ టికెట్లను కూడా విక్రయిస్తూంటారు. మౌనిశ్ షా భార్య ఇటివలే ఈ లాటరీ టికెట్ ను లీస్ రోజ్ ఫిగా అనే మహిళకు అమ్మింది. ఆ టికెట్కే లాటరీ తగిలింది.
అయితే లీస్ రోజ్ షిగా ఆ టికెట్ని సరిగా స్క్రాచ్ చేయలేదు. లాటరీ తగలలేదనుకుని స్టోర్లోనే చెత్త డబ్బాలో పడేసింది. అదేరోజు సాయంత్రం మౌనిశ్ షా కుమారుడు అభిషా డస్ట్బిన్లోని టికెట్లను పడవేయబోగా స్క్రాచ్ చేయని కార్డుని పూర్తిగా స్క్రాచ్ చేశాడు. ఆ నంబర్కే లాటరీ తగిలింది. ఈ విషయమై తల్లిదండ్రులకు చెప్పాడు. మరుసటి రోజే లీస్ రోజ్ ఫిగా ఇంటికి వెళ్లి టికెట్ అందజేసి లాటరీ తగిందని చెప్పారు. దీంతో లీస్ రోజ్ ఫిగా ఆనందంలో మునిగిపోయి వారిని ప్రశంసల్లో ముంచెత్తింది.
179306 680380Some truly good and helpful information on this site, likewise I conceive the style holds outstanding attributes. 394311
367062 105191Really interesting info!Perfect just what I was seeking for! 560295
515612 586087Merely wanna state that this really is very helpful , Thanks for taking your time to write this. 910962
123784 525124I recognize there exists plenty of spam on this blog. Do you want support cleansing them up? I could help amongst courses! 7458