దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,17,532 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే ఇది 12 శాతం ఎక్కువ కావడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
కరోనాతో నిన్న ఒక్కరోజే కరోనాతో 491 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటివరకూ దేశంలో 4,87,693 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 9,287కి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసులు 19 లక్షలు దాటాయి. నిన్న కరోనా నుంచి 2,23,990 మంది కోలుకున్నారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.58 కోట్లుగా ఉంది.
దేశంలో కోవిడ్ టీకా కూడా వేగంగా జరుగుతోంది. 159 కోట్ల డోసులు ఇప్పటివరకూ పంపిణీ అయ్యాయి. నిన్న 73.3 లక్షల మంది టీకా తీసుకున్నారు. 15-18 వయసు వారికి తొలి డోసు టీకా 3.84 మందికి పూర్తయింది.
587439 723405Just wanna remark on couple of common points, The internet site style is ideal, the subject matter is rattling very good 352214
501494 871954What others have stated and in some uncommon cases, suicide may occur. 397004
217862 82345I want searching at and I believe this website got some actually valuable stuff on it! . 289607