రోజురోజుకు అటు పెట్రోల్ రేటు మండిపోవడంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోవడంతో అందరి చూపూ ఎలక్ల్రిక్ వాహనాలపై వైపు మళ్లుతోంది. వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లు, వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. తమ సరుకు డెలివరీలకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను హైదరాబాద్ తోపాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, గౌహతి, పుణె తదితర నగరాల్లో వినియోగిస్తోంది.
ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 25వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీకి వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా ఎలక్ట్రిక్, ఫియాజియోతో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఇకపై సరుకుల డెలివరీకి ఈ కంపెనీలు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ వాహనాల చార్జింగ్ కోసం డెలివరీ హబ్స్ తోపాటు ఫ్లిప్ కార్ట్ కార్యాలయాల్లో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.
357249 109319Some truly marvelous work on behalf of the owner of this internet site , dead fantastic articles . 475113
672510 915862Certain paid google internet pages offer complete databases relating whilst individual essentials of persons whilst range beginning telephone number, civil drive public records, as properly as criminal arrest back-ground documents. 809895
600851 804663Hi my friend! I want to say that this post is amazing, good written and incorporate approximately all significant infos. Id like to see a lot more posts like this . 499378