Switch to English

ప్రైవేటు ఆసుపత్రిలో గంటకి 20 వేల ఖర్చు.. కండిషన్స్ అప్లయ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్, కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారింది. చిన్నా చితకా ఆసుపత్రుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులదాకా అందినకాడికి దండుకున్నారు కరోనా చికిత్స పేరుతో. రోగులను పీల్చి పిప్పి చేసేశారు. కోటి రూపాయలదాకా కూడా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు గుంజేసినట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 5 లక్షలు.. గరిష్టంగా 50 లక్షలు ఆ పైన దోచేసిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కనిపిస్తున్నాయి.

అసలెందుకింతలా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు దోచేస్తున్నాయి.? ఈ ప్రశ్నకు ఓ ప్రముఖ వైద్యుడు (హైద్రాబాద్ నగరంలో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకుడు) చెప్పిన సమాధానం వింటే, ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా. ఎలాంటి వైద్య చికిత్సా అవసరం లేకుండా ఓ వ్యక్తి, కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చి, జస్ట్ ఓ గంట పాటు, ఆసుపత్రిలో చేరి బెడ్ మీద పడుకుంటే.. 20 వేల రూపాయలు ఖర్చవుతుందట. కరెంటు ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు ఇందులో వుంటాయట. షాక్ అవడం కాదు.. మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే ఎవరికైనా.

‘పీత కష్టాలు పీతవి..’ అంటూ సదరు డాక్టరుతో చర్చా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించాడంటే, దోపిడీలో మీడియా సంస్థలకీ వాటా పరోక్షంగా వున్నట్లే కదా. 20 వేల రూపాయలు గంటకి ఎందుకు ఖర్చవుతుంది.? అనే ప్రశ్న సదరు సీనియర్ జర్నలిస్టు నుంచి వచ్చి వుండాలి. ఓ గంటకి ఓ పేషెంటుకి.. పైగా, అసలేమీ అనారోగ్య సమస్య లేని పేషెంటు.. బెడ్ మీద పడుకుని వెళితే 20 వేల రూపాయలు ఖర్చవుతుందా.? ఈ లెక్కన, మందులు వేసి.. వైద్య చికిత్స చేసి, ఒకవేళ ఏ సర్జరీనో జరిగితే ఏంటి పరిస్థితి.? గంటకి 20 వేలు అంటే, రోజుకి 4.8 లక్షలు..

ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తికి. పైన చెప్పుకున్నట్టు సర్జరీ చేస్తే.. దానికి ఐదారు రెట్లైనా వసూలు చెయ్యాలి కదా.? ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, అనారోగ్యంతో వచ్చే పేషెంట్లను దోచేస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆసుపత్రులు చేయాల్సింది వైద్యం.. ఆ వైద్యం ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. కాదు కాదు, ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...