మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు. ఈ సందర్బంగా ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో నివాళ్లు అర్పించారు. జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయమే ఇడుపుల పాయ చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించిన జగన్ ఆ తర్వాత విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్సార్ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన చేశారు.
వైఎస్సార్ జయంతి సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించారు. రైతుల కోసం వ్యవసాయ సంబంధిత విషయాలతో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రికను ప్రారంభించారు. 8 చోట్ల చేపల రేవులను మరియు నాలుగు చోట్ల దిగుమతి కేంద్రాల నిర్మాణంకు కూడా నాబార్డ్తో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వైస్సార్ జయంతి సందర్బంగా వైకాపా నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
850868 939597Howdy! I just want to give an enormous thumbs up for the excellent info you may have here on this post. I will likely be coming back to your weblog for more soon. 872561
410886 566130Some really nice stuff on this web web site , I enjoy it. 677241
38061 824825I discovered your weblog site on google and check just a couple of of your early posts. Proceed to preserve up the superb operate. I just extra up your RSS feed to my MSN Info Reader. Seeking forward to reading much more from you in a while! 19703