Switch to English

చేతులెత్తేసిన వైసీపీ.. సవాళ్ళకిది సమయం కాదట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి ఎదురే లేదు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. 151 మంది ఎమ్మెల్యేలతో వైఎస్సార్సీపీ పటిష్టంగా వుంది. ఇతర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో దాదాపుగా చేరిపోయినట్లే.. అధికారిక ‘చేరిక’ ఇంకా జరగాల్సి వుందంతే. ఈ తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల బరిలో ఎవరైనా ధీటుగా ఎదుర్కొనే అవకాశముందా.? ప్రస్తుత రాజకీయ సమీకరణాల్ని చూస్తే ‘లేదు’ అనే సమాధానం చెప్పాలి. మరెందుకు భయం.? ఓ ఎంపీతోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా సవాళ్ళు చేసుకున్న దరిమిలా.. ‘ఆ ఘనకార్యం’ ఏదో చేసేస్తే పోలా.! కానీ, వైఎస్సార్సీపీ చేతులెత్తేసింది.

‘సవాళ్ళు చేసుకోవడం తగదు..’ అంటూ వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకీ, ఇటు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకూ ‘స్వీట్‌ వార్నింగ్‌’ ఇచ్చేశారు. ‘దీన్ని నోటీసుగానే పరిగణించి.. ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో వుండాలి’ అన్నట్లుగా ఉమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

రఘురామకృష్ణంరాజు, పార్టీ నిర్ణయాల్ని.. ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పు పడుతున్న దరిమిలా, ఆయనపై వేటు వేయాలన్నది వైసీపీలో కొందరి డిమాండ్‌. ఈ మేరకు రఘురామకృష్నంరాజు దిష్టిబొమ్మలూ తగలబడ్డాయ్‌ నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో చాలా చోట్ల. వైసీపీ ఎమ్మెల్యేల ఇసుక మేత సహా, వసూళ్ళ పర్వం గురించి రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రఘురామకృష్ణంరాజుపైనా వైసీపీ నేతలు కొందరు తీవ్రమైన ఆరోపణలే చేశారు. అంటే, ఇక్కడ ‘అవినీతి’ సుస్పష్టం.

సవాళ్ళు వాళ్ళంతట వాళ్ళే విసురుకున్నారు గనుక.. ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలియాలి. ఎవరి సత్తా ఏంటన్నది తేలిపోవాలి. కానీ, అంత ధైర్యం అధికార పార్టీకి ఎక్కడుంది.? రాష్ట్రంలో తమకు తిరుగే లేదని చెప్పుకుంటున్న వైసీపీ, ప్రజా క్షేత్రంలో ఇంకోసారి తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడితే.. దాన్నెందుకు కాలదన్నేసుకుంటున్నట్లు.? గత కొద్దిరోజులుగా వైసీపీలో చోటు చేసుకుంటున్న ‘అంతఃపుర కలహాలను’ జాగ్రత్తగా గమనిస్తోన్న రాష్ట్ర ప్రజల ప్రశ్న ఇది.

‘దిష్టిబొమ్మలు తగలేస్తున్నారా.. మంచిదే, కాస్తంత గడ్డిని పశువులు తినడానికీ మిగల్చండి..’ అని రఘురామకృష్ణంరాజు తాజాగా వ్యాఖ్యానించారంటే.. రాష్ట్రంలో వైసీపీ తాజా పరిస్థితి ఏంటన్నది తెలిసిపోవడంలేదూ.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...