యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కన్నులపండుగగా జరిగింది. సీఎం కేసీఆర్ సమక్షంలో దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం.. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ.. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు రుత్వికులతో సంప్రోక్షణ నిర్వహించారు.
ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు మిగిలిన ఆలయ గోపురాలకు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దంపతులకు స్వామి వారికి తొలి పూజలు చేయనున్నారు. 3గంటలకు స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా బంగారు కవచ మూర్తులతో బాలాలయం నుంచి ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. శోభాయాత్రలో కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
878846 854715Yay google is my king helped me to find this fantastic web site ! . 31649
106168 325220Aw, this was a really good post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an excellent write-up?but what can I say?I procrastinate alot and surely not appear to get one thing done. 161684
745080 88491I discovered your weblog internet website on google and check a couple of of your early posts. Continue to sustain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Looking for forward to studying extra from you in a although! 518355
You’ve probably the greatest websites. [url=https://myidea.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=441046]imuran vrij verkrijgbaar in bepaalde landen[/url]
724633 544873The web site loading pace is amazing. 476262