Switch to English

ఉస్మానియాకు పవన్.. ఎందుకో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత అప్పట్లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అనుభవం ఉన్న నాయకుడి అవసరం రాష్ట్రానికి కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఇలా సపోర్ట్ చేయడం ఆ పార్టీకి చేటు చేసింది. జనసేన పార్టీ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఉంటె మరోలా ఉండేది.

కేవలం సపోర్ట్ చేయడంతో పవన్ గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ తన పరపతిని క్రమంలో కోల్పోతూ వచ్చింది. అదే సమయంలో వైఎస్ జగన్ పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటనలు చేసి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ జనాల్లోకి వెళ్లారు.

అదే జగన్ కు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ చేసిన పొరపాట్ల కారణంగా ఆ పార్టీ ఓటమిపాలైంది. అదే సమయంలో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. మూడు నాలుగు నెలల ముందు నుంచి కాకుండా కనీసం ఏడాది ముందు నుంచి పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసి ఉంటె ఈరోజు పరిస్థితి ఇంట దారుణంగా ఉండేది కాదన్నది వాస్తవం. ఎన్నికలు జరిగాయి జగన్ విజయం సాధించారు. అంతా జరిగిపోయింది. ఇది వేరే విషయం అనుకోండి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని విషయంపై రగడ జరుగుతున్నది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు అండగా ఉండాలి. వారి తరపున పోరాటం చేయాలి. అప్పుడే జనసేన పార్టీ తిరిగి బలపడేందుకు అవకాశం దొరుకుతుంది.

ఏ చిన్న అవకాశాన్ని కూడా పవన్ వదులుకోకూడదు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ పై మాత్రమే దృష్టి పెట్టింది తప్పించి తెలంగాణపై పెద్దగా దృష్టి సారించలేదు. తెలంగాణాలో కూడా జనసేనకు కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. మద్దతు ఇస్తానని, కెసిఆర్ తో మాట్లాడతానని అన్నారు. కానీ, ఎందుకో పవన్ కెసిఆర్ ను కలవలేదు. కాగా, ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించాల్సిన అవసరం వచ్చింది.

జనవరి 5 వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సభను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిడం లేదని చెప్పి ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. పవన్ వస్తున్నారు కాబట్టి భారీగా విద్యార్థులు సభను ఏర్పాటు చేయబోతున్నారు. మరి పవన్ ఈ సభకు హాజరవుతారా చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...