Switch to English

పరీక్షల రద్దు.. విద్యార్థుల పట్ల ప్రభుత్వ బాధ్యతకి ఇదీ నిదర్శనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఈ ఏడాది కాకపోతే, వచ్చే ఏడాది చదువుకోవచ్చు. కుదరకపోతే, ఆ తర్వాతి సంవత్సరం చదువుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించకపోతే, ఐదేళ్ళ తర్వాత అయినా చదువుకోవచ్చు. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని ఏ రకంగా కోల్పోవాల్సి వచ్చినా, అది అత్యంత బాధాకరమైన విషయం. అంతమాత్రాన విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టలేం కదా.? అందుకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది.

పదో తరగతి పరీక్షల్ని గతంలోనే రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని కూడా రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దాంతో, విద్యార్థులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. రెండో వేవ్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. మూడో వేవ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక స్థితి ఎలా వుంటుంది.. పరీక్షలకు సిద్ధమయ్యే విషయమై. కరోనా సెకెండ్ వేవ్ చాలా కుటుంబాల్ని ఛిద్రం చేసింది. ఆయా కుటుంబాల్లోని విద్యార్థులు ఎలా పరీక్షలకు సిద్ధమవుతారు.?

కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అందుకే, సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్ని రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మాత్రం, పరీక్షలు నిర్వహించే తీరతామంటోంది అక్కడి ప్రభుత్వం. ‘విద్యార్థుల భవిష్యత్ మాకు ముఖ్యం..’ అని చెబుతున్నారు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు.

తెలంగాణ విద్యార్థులది భవిష్యత్తు కాదా.? దేశ వ్యాప్తంగా వున్న విద్యార్థులది భవిష్యత్తు కాదా.? ప్రాణమే పోతే, భవిష్యత్తుతో అవసరమేంటి.? అన్న ఇంగితం పాలకులకు లేకపోతే.. ఇలాంటి మాటలే వస్తాయ్. ఇది ప్రత్యేకమైన సందర్భం. రాజకీయ బేషజాలకు తావు లేకుండా వ్యవహరించాలి అధికారంలో వున్నోళ్ళు. జూన్ నెల వచ్చేసింది.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? అసలు విద్యార్థుల మానసిక స్థితి ఏంటి.? ఇవేవీ అనవసరం.. కేవలం మొండి పట్టుదల మాత్రమే ముఖ్యమంటే.. ఎవరైనాసరే, చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...